30% సామర్ధ్యంతో సినిమా థియేటర్లకు పర్మిషన్
- August 06, 2021
బహ్రెయిన్: కోవిడ్ తో మూతపడిన సినిమాథియేటర్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. థియేటర్ల ప్రారంభానికి బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనేందుకు ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్..గవర్నమెంట్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అప్రూవల్ మేరకు ఈ ప్రకటన వెలువరించింది. 30 శాతం సామర్ధ్యంతో థియేటర్లలో స్క్రీనింగ్ ప్రారంభించొచ్చని టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించితీరాలని హెచ్చరించింది. అంతేకాదు..కోవిడ్ కేసులు..తాజా గణాంకాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతుంటాయని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









