తెహ్రాన్లో ఒమన్-భారత్ విదేశాంగ మంత్రుల భేటీ
- August 06, 2021
తెహ్రాన్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ..భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ తెహ్రాన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలపై మంత్రులు చర్చించారు. పలు రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై డిస్కస్ చేశారు. ప్రధానంగా ఆర్ధిక, వాణిజ్య , పెట్టుబడి రంగాల్లో పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తగిన ద్వైపాక్షిక సహకారం చేసుకోవాలంటూ చర్చించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









