తెహ్రాన్లో ఒమన్-భారత్ విదేశాంగ మంత్రుల భేటీ
- August 06, 2021
తెహ్రాన్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ..భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ తెహ్రాన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలపై మంత్రులు చర్చించారు. పలు రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై డిస్కస్ చేశారు. ప్రధానంగా ఆర్ధిక, వాణిజ్య , పెట్టుబడి రంగాల్లో పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తగిన ద్వైపాక్షిక సహకారం చేసుకోవాలంటూ చర్చించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







