33,000 మందికి కోవిడ్ ఫైన్స్ నుంచి మినహాయింపు
- August 06, 2021
యూఏఈ: కోవిడ్ -19 ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన 33,000 కేసుల్లో జరిమానాలను రిమోట్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ రద్దు చేసింది. కొన్ని కేసుల్లో జరిమానాను తగ్గించింది. కోవిడ్ -19 ఉల్లంఘనలకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ 2020 ఇయర్బుక్లో మొత్తం 81,856 ఫిర్యాదులను రిమోట్ గ్రీవెన్స్ సిస్టమ్లో నమోదైనట్లు వెల్లడించింది. అయితే..ఇందులో 33,094 మంది అభ్యర్థనల మేరకు కొందరికి జరిమానాలను పూర్తిగా రద్దు చేయగా..ఇంకొందరికి ఫైన్ తగ్గించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ గణాంకాల మేరకు అత్యవసర, సంక్షోభం& విపత్తు ప్రాసిక్యూషన్ చట్టం పరిధిలో ప్రస్తుతం 32 క్రిమినల్ కేసులు, 486 అడ్మినిస్ట్రేటివ్ కేసులు మరియు 100 రిమోట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇదిలాఉంటే 2020 లో మొత్తం 18,050 తీర్పులు వెలువరించగా..ఇందులో 95 శాతం దోషుల రేటు నిర్ధారించబడింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







