అధ్యయనం: వ్యాక్సిన్ రెండు డోసులు పొందినవారికి, మూడింతల రక్షణ
- August 06, 2021
వ్యాక్సిన్ పొందనివారితో పోల్చితే, రెండు వ్యాక్సిన్ డోసులు పొందినవారికి మూడింతల రక్షణ కరోనా వైరస్ నుంచి లభిస్తుందని యూకే స్టడీ వెల్లడించింది. రియల్ టైమ్ అస్సెస్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అధ్యయనం ఈ మేరకు వివరాలు పేర్కొంది. 98,000 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించారు. రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారు, కరోనా సోకినా ఇతరులకు అంటించే అవకాశం చాలా తక్కువగా వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









