ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దo : రఘువీరా రెడ్డి

- March 12, 2016 , by Maagulf
ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దo : రఘువీరా రెడ్డి

ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఈనెల 15న పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని రఘువీరా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com