ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దo : రఘువీరా రెడ్డి
- March 12, 2016
ఏపీ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఈనెల 15న పార్లమెంట్లో ప్రస్తావిస్తామని రఘువీరా వెల్లడించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









