దోఫార్లో ఉద్యోగ ఖాళీలు: 300 మందికి పైగా దరఖాస్తుదారుల పార్టిసిపేషన్
- August 06, 2021
మస్కట్: గవర్నమెంట్ ఆఫ్ దోహార్లోని పలు ప్రభుత్వ యూనిట్లలో ఉద్యోగాల కోసం 300 మంది ఉద్యోగార్థులు పోటీ పడ్డారు. అత్యున్నత టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా అభ్యర్థులు నేరుగా నామినేట్ చేయబడతారు. మొత్తం 334 మంది ఉద్యోగార్థులు, వేర్వేరు అర్హతలతో, పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడినట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్ కాలేజ్ ఆఫ్ సలాలాలో వీరికి పరీక్ష నిర్వహించారు. ఆరు పీరియడ్లుగా వీరిని విభజించి రెండు రోజులపాటు పరీక్షలు జరిపారు. పరీక్ష పూర్తి చేసుకుని, మంచి ఫలితాలు సాధించినవారు ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









