స్కూల్ తొలి రోజు హాజరయ్యేందుకు ఆగస్ట్ 8 లోగా వ్యాక్సినేషన్ పొందాలి: విద్యార్థులకు MOH సూచన
- August 06, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 12 ఏళ్ళు పైబడిన విద్యార్థులు, తొలి డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్, ఆగస్ట్ 8 లోపల పొందాలని, తద్వారా ఆగస్ట్ 29న ప్రారంభమయ్యే స్కూళ్ళకు హాజరయ్యేందుకు విద్యార్థులకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. 12 ఏళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఉద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, సాంకేతిక మరియు ఒకేషనల్ ట్రెయినింగ్ కార్పొరేషన్ ఇనిస్టిట్యూషన్స్ సిబ్బంది, విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ పొందాల్సిందిగా ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూచించిన విషయం విదితమే
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









