స్కూల్ తొలి రోజు హాజరయ్యేందుకు ఆగస్ట్ 8 లోగా వ్యాక్సినేషన్ పొందాలి: విద్యార్థులకు MOH సూచన

- August 06, 2021 , by Maagulf
స్కూల్ తొలి రోజు హాజరయ్యేందుకు ఆగస్ట్ 8 లోగా వ్యాక్సినేషన్ పొందాలి: విద్యార్థులకు MOH సూచన

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 12 ఏళ్ళు పైబడిన విద్యార్థులు, తొలి డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్, ఆగస్ట్ 8 లోపల పొందాలని, తద్వారా ఆగస్ట్ 29న ప్రారంభమయ్యే స్కూళ్ళకు హాజరయ్యేందుకు విద్యార్థులకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. 12 ఏళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఉద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, సాంకేతిక మరియు ఒకేషనల్ ట్రెయినింగ్ కార్పొరేషన్ ఇనిస్టిట్యూషన్స్ సిబ్బంది, విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ పొందాల్సిందిగా ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూచించిన విషయం విదితమే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com