ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- March 19, 2026
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ..సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.ఒమన్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు.ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించారు.పరస్పర ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని సూల్తాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









