ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- March 19, 2026
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ..సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.ఒమన్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు.ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించారు.పరస్పర ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని సూల్తాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







