ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- March 19, 2026
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ..సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.ఒమన్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు.ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించారు.పరస్పర ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని సూల్తాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







