వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే 91.1% కోవిడ్ మరణాలు
- August 07, 2021
కువైట్: కోవిడ్ సంబంధిత మరణాల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే సంభవిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా జులైలో మృతి చెందిన వారిలో 91.1% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని స్పష్టం చేసింది. మిగిలిన మరణాల్లో ఒక డోస్ తీసుకున్నా వారు నాలుగు శాతమని, రెండు డోసులు తీసుకున్న వారు 4.9% శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రతి రోజు లక్ష వరకు అపాయింట్మెంట్లు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









