జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కు కేంద్రం ఆమోదం
- August 07, 2021
న్యూఢిల్లీ: కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అత్యవసర వినియోగానికి మరో వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్కు ఆమోదం తెలిపింది. ఇది సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ' భారత్ తన వ్యాక్సిన్ బాస్కెట్ను విస్తరిస్తోంది. భారత్లో అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు కోవిడ్-19 టీకా ఆమోదించాం. ప్రస్తుతం దేశంలో దేశంలో ఐదు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి ఆమోదించాం. కరోనాపై పోరు సాగిస్తున్న భారత్కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది' అని ట్వీట్ చేశారు. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న రెండు రోజులకు జాన్సన్ అండ్ జాన్సన్కు ఆమోదం లభించింది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









