దుబాయ్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
- August 07, 2021
దుబాయ్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఘనంగా జరిగాయి.జయశంకర్ చిత్ర పటానికి TPCC గల్ఫ్ NRI cell అధ్యక్షులు ఎస్.వి.రెడ్డి మరియు కార్మికులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎస్.వి.రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో దళిత బందు ప్రకటించినట్టు గానే గల్ఫ్ కార్మీకుల కోసం గల్ఫ్ బంధు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో వరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









