దుబాయ్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
- August 07, 2021
దుబాయ్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఘనంగా జరిగాయి.జయశంకర్ చిత్ర పటానికి TPCC గల్ఫ్ NRI cell అధ్యక్షులు ఎస్.వి.రెడ్డి మరియు కార్మికులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎస్.వి.రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో దళిత బందు ప్రకటించినట్టు గానే గల్ఫ్ కార్మీకుల కోసం గల్ఫ్ బంధు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో వరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







