రాష్ట్రగాన్ ఆలాపనలో ప్రతి భారతీయుడూ గొంతు కలపాలి: రాయబారి
- August 07, 2021
కువైట్: రాయబారి శిబి జార్జి, కువైట్లో వుంటోన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోను http://www.rashtragaan.in వెబ్ సైట్లో పోస్ట్ చేయాలి పిలుపునిచ్చారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వీడియోలో, రాయబారి, జాతీయ గీతాన్ని ఆలపించారు. భారతదేశం 75 ఏళ్ళ స్వాతంత్ర్య సంబరాల్ని జరుపుకుంటున్న దరిమిలా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీడియో అప్లోడ్ చేశాక సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









