రాష్ట్రగాన్ ఆలాపనలో ప్రతి భారతీయుడూ గొంతు కలపాలి: రాయబారి

- August 07, 2021 , by Maagulf
రాష్ట్రగాన్ ఆలాపనలో ప్రతి భారతీయుడూ గొంతు కలపాలి: రాయబారి

కువైట్: రాయబారి శిబి జార్జి, కువైట్‌లో వుంటోన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోను http://www.rashtragaan.in వెబ్ సైట్‌లో పోస్ట్ చేయాలి పిలుపునిచ్చారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వీడియోలో, రాయబారి, జాతీయ గీతాన్ని ఆలపించారు. భారతదేశం 75 ఏళ్ళ స్వాతంత్ర్య సంబరాల్ని జరుపుకుంటున్న దరిమిలా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీడియో అప్‌లోడ్ చేశాక సర్టిఫికెట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com