రాష్ట్రగాన్ ఆలాపనలో ప్రతి భారతీయుడూ గొంతు కలపాలి: రాయబారి
- August 07, 2021
కువైట్: రాయబారి శిబి జార్జి, కువైట్లో వుంటోన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోను http://www.rashtragaan.in వెబ్ సైట్లో పోస్ట్ చేయాలి పిలుపునిచ్చారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వీడియోలో, రాయబారి, జాతీయ గీతాన్ని ఆలపించారు. భారతదేశం 75 ఏళ్ళ స్వాతంత్ర్య సంబరాల్ని జరుపుకుంటున్న దరిమిలా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీడియో అప్లోడ్ చేశాక సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







