షార్జా ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్ మృతి
- March 12, 2016
షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్ మృతి చెందారు. అల్ దామ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అష్మిద్ అష్రాఫ్, షిఫామ్ ముస్తఫా మరియు మహమ్మద్ సునూన్గా మృతి చెందినవారిని గుర్తించారు. ఈ ముగ్గురూ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. అల్ మదామ్లో స్నేహితుడ్ని కలిసి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు కారులో ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దుబాయ్లో అష్మిద్ తండ్రి అష్రాఫ్ రెస్టారెంట్ని నడుపుతున్నారు. పరీక్షల కోసం అష్మిద్ వారం రోజుల క్రితమే షార్జాకి వచ్చాడు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









