షార్జా ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్ మృతి
- March 12, 2016
షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్ మృతి చెందారు. అల్ దామ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అష్మిద్ అష్రాఫ్, షిఫామ్ ముస్తఫా మరియు మహమ్మద్ సునూన్గా మృతి చెందినవారిని గుర్తించారు. ఈ ముగ్గురూ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. అల్ మదామ్లో స్నేహితుడ్ని కలిసి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు కారులో ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దుబాయ్లో అష్మిద్ తండ్రి అష్రాఫ్ రెస్టారెంట్ని నడుపుతున్నారు. పరీక్షల కోసం అష్మిద్ వారం రోజుల క్రితమే షార్జాకి వచ్చాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







