నేటి నుంచి విదేశీయుల నుంచి ఉమ్రా వినతులు..
- August 09, 2021
సౌదీ: ఆగస్టు 9 నుండి విదేయుల నుండి ఉమ్రా అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియా హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు..పవిత్ర ప్రార్ధనా ప్రాంగణంలోకి అనుమతించే భక్తుల పరిమితిని కూడా క్రమంగా పెంచుతూ వస్తోంది. ఇక నుంచి నెలకు 2 మిలియన్ల మంది యాత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. అయితే..విదేశీయులకు ఈత్మార్న& తవక్కల్నా యాప్ల ద్వారా మాత్రమే అనుమతులు జారీ చేయబడతాయి. ఉమ్రా కోసం రిక్వెస్ట్ చేసుకునే విదేశీ భక్తులకు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండిఉండాలి. అలాగే సౌదీ ప్రభుత్వం ఆమోదించిన ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ & జాన్సన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









