ఆఫ్ఘన్లోని భారతీయులకు ప్రత్యేక విమానం
- August 10, 2021
ఆప్ఘనిస్థాన్: ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లు పలు ప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకుంటుండడంతో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అక్కడికి ప్రత్యేక విమానం పంపించింది. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. మజారె షరీఫ్ చుట్టుపక్కల ఉన్న భారతీయులంతా ఈ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చేయాలని అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ ఫ్లైట్కు వచ్చే వాళ్లు వెంటనే పూర్తి పేరు, పాస్పోర్ట్ వివరాలు పంపించాలని వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









