మైనింగ్పై భారత్ - ఒమన్ మధ్య ఎంఓయూ
- August 12, 2021
మస్కట్: ఒమన్ మరియు ఇండియా మధ్య మైనింగ్ విభాగంలో పరస్పర సహకారం పెంపొందించే దిశగా ఓ ఒప్పందంపై సంతకం జరిగింది. మినిస్ర్టీ ఆఫ్ ఎనర్జీ అండ్ మినరల్స్ మరియు ఐఆర్ఇఎల్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని మినిస్ర్టీ వెల్లడించింది. మినరల్స్ అన్వేషణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానం విషయంలో పరస్పరం సహకరించుకోవడం, సంయుక్తంగా సరికొత్త ఆలోచనల్ని పెంపొందించుకోవడం కొత్త విధానాల్ని అంది పుచ్చుకోవడం అలాగే, మైనింగ్ పరిశ్రమల్ని అభివృద్ధి చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన ఒప్పందం కుదరింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







