మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నాగ్ ,చైతూ, అఖిల్
- March 13, 2016టాలీవుడ్ నవ మన్మధుడు కుమారులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న నాగ్ ,చైతూ, అఖిల్తో కలిసి మాల్దీవులకు వెళ్ళినట్టు తెలుస్తుంది. స్కూబా డైవింగ్కు వెళ్ళేముందు ఈ ముగ్గురు హీరోలు కలిసి ఓ ఫోటో దిగగా, ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు నాగ్.నాగార్జున ప్రస్తుతం ఊపిరి చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉండగా, ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. మరో వైపు నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా తన సెకండ్ మూవీపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్