మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నాగ్ ,చైతూ, అఖిల్
- March 13, 2016
టాలీవుడ్ నవ మన్మధుడు కుమారులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న నాగ్ ,చైతూ, అఖిల్తో కలిసి మాల్దీవులకు వెళ్ళినట్టు తెలుస్తుంది. స్కూబా డైవింగ్కు వెళ్ళేముందు ఈ ముగ్గురు హీరోలు కలిసి ఓ ఫోటో దిగగా, ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు నాగ్.నాగార్జున ప్రస్తుతం ఊపిరి చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉండగా, ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. మరో వైపు నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా తన సెకండ్ మూవీపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









