రోజుకి 7,500 మంది ప్రయాణీకులు: ఎరైవల్ సామర్థ్యాన్ని పెంచిన కువైట్
- August 13, 2021
కువైట్: ప్రస్తుతం రోజుకి 5,000 మంది ప్రయాణీకుల ఎరైవల్ సామర్థ్యంతోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పనిచేస్తుండగా, ఆ సామర్థ్యాన్ని 7,500 మంది ప్రయాణీకుల ఎరైవల్ దిశగా పెంచుతూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కువైట్కి మరిన్ని దేశాల నుంచి నేరుగా ప్రయాణించేందుకు ఆస్కారం ఏర్పడనుంది ఈ నిర్ణయంతో. ఇండియా సహా కొన్ని దేశాల నుంచి కువైట్కి నేరుగా ప్రయాణించడంపై నిషేధం వుంది. చాలామంది ప్రయాణీకులు భారతదేశం నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







