సంక్షోభంలోనూ మిగులు బడ్జెట్లో ఖతార్ ఖజానా
- August 14, 2021దోహా: కోవిడ్ సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఒడిదుడుకుల్లో ఉంటే..ఖతార్ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సెకండ్ క్వార్టర్ లో
మిగులు బడ్జెట్ 3.8 బిలియన్ రియాల్స్ (1.04 బిలియన్ డాలర్లు) ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు ఎగుమతిదారు (LNG) ఏప్రిల్-జూన్లో 50.1 బిలియన్ రియాల్ల ఆదాయాన్ని ఆర్జించిందని వివరించింది. చమురు ధరలతో పాటు ఏప్రిల్ 2021లో కార్పొరేట్ ఆదాయపు పన్ను ద్వారా వసూలైన ఆదాయంతో ఖతార్ మిగులు బడ్జెట్లో ఉందని తెలిపింది. ఇదిలాఉంటే గడిచిన మూడు నెలల్లో జూన్ 30 నాటికి 46.2 బిలియన్ రియాల్స్ ఖర్చు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ