బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకo
- March 13, 2016
ఈ ఏడాది నుంచి బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు రూ.1000 పింఛను ఇస్తున్నామని చెప్పారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేసే అవకాశం లేదని.. ఎఫ్ఆర్బీఎం నిధులు పెంచాలని కోరామన్నారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్హౌస్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







