తరాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం ఫ్రీ బ్రౌజింగ్
- August 16, 2021
మస్కట్:వ్యాక్సినేషన్ అప్పాయింటుమెంట్ల కోసం తరాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి ఫ్రీ బ్రౌజింగ్ అందుబాటులో ఉందని మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మినిస్ర్టీ ఆఫ్ హెల్త్, ఒమన్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఒమన్ టెల్), ఒమనీ ఖతారీ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఓరెడు) సంయుక్తంగా కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో తరాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా వ్యాక్సినేషన్ అప్పాయింటుమెంట్లను పొందేందుకు ఉచిత బ్రౌజింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా రెండు కంపెనీలకూ మినిస్ర్టీ కృతజ్హతలు తెలిపింది.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







