అమెరికా, యూకే వీసాలున్న భారత ప్రయాణీకులు అబుదాబీకి వెళ్ళొచ్చు
- August 18, 2021
యూఏఈ: భారత జాతీయులు, అమెరికా లేదా యూకే లేదా యూరోపియన్ సభ్య దేశాలకు చెందిన ఏదో ఒక వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ వుంటే ఇండియా నుంచి అబుదాబీకి వెళ్ళవచ్చు. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ నుంచి వీరికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదనీ, టెస్టింగ్ స్టేటస్ మాత్రం చూపించాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి







