కృత్రిమ మేధస్సు రంగంలో యూఏఈ కీలక అడుగు
- August 19, 2021
యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిస్టరీలో యూఏఈ మరో మైల్ స్టోన్ చేరుకుంది. యూఏఈ రాజధాని అబుధాబిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం కంప్యూటర్(సూపర్ కంప్యూటర్) ప్రోగ్రెస్ ను బయటి ప్రపంచానికి చాటేలా తొలి ఫ్రేమ్-క్రియోస్టాట్ ను టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ (TII) విడుదల చేసింది. బార్సిలోనా బేస్ గా పని చేస్తున్న కిలిమంజారో క్వాంటం టెక్ సహకారంతో TII క్వాంటం కంప్యూటర్ను నిర్మిస్తోంది.యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటేలా రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ కంప్యూటర్ తో ప్రపంచానికి క్వాంటం ప్రయోజనాలను అందించటమే తమ లక్ష్యంగా TII దూసుకెళ్తోంది. ఈ క్వాంటం కంప్యూటర్ పూర్తి స్థాయిలో సిద్ధం అయితే..విభిన్న రంగాల్లో అమూల్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని TII అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







