కోవిడ్ వ్యాక్సినేషన్: కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన అధికారులు

- August 19, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సినేషన్: కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన అధికారులు

కువైట్: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను మరింత విస్తరించింది కువైట్. సదరన్ వఫ్రా ప్రాంతంలో అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ అథారిటీ కొత్త కేంద్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. 5 వేల మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఈ కేంద్రంలో ఏర్పాట్లున్నాయి. కేవలం వఫ్రా నివాసితులకు మాత్రమే ఈ కేంద్రాన్ని వినియోగిస్తారని డడాక్టర్ అబ్దుల్లా అల్ సనాత్ (మినిస్ట్రీ అధికారప్రతినిథి) చెప్పారు. ఈ కేంద్రంలో ఓ ఎమర్జన్సీ వార్డు అలాగే 14 ఇతర యూనిట్లు వుంటాయి. వ్యాక్సినేషన్ వేగం పెరగడంతో, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com