కోవిడ్ వ్యాక్సినేషన్: కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన అధికారులు
- August 19, 2021
కువైట్: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను మరింత విస్తరించింది కువైట్. సదరన్ వఫ్రా ప్రాంతంలో అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ అథారిటీ కొత్త కేంద్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. 5 వేల మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఈ కేంద్రంలో ఏర్పాట్లున్నాయి. కేవలం వఫ్రా నివాసితులకు మాత్రమే ఈ కేంద్రాన్ని వినియోగిస్తారని డడాక్టర్ అబ్దుల్లా అల్ సనాత్ (మినిస్ట్రీ అధికారప్రతినిథి) చెప్పారు. ఈ కేంద్రంలో ఓ ఎమర్జన్సీ వార్డు అలాగే 14 ఇతర యూనిట్లు వుంటాయి. వ్యాక్సినేషన్ వేగం పెరగడంతో, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







