కోవిడ్ వ్యాక్సినేషన్: కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన అధికారులు
- August 19, 2021
కువైట్: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను మరింత విస్తరించింది కువైట్. సదరన్ వఫ్రా ప్రాంతంలో అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ అథారిటీ కొత్త కేంద్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. 5 వేల మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఈ కేంద్రంలో ఏర్పాట్లున్నాయి. కేవలం వఫ్రా నివాసితులకు మాత్రమే ఈ కేంద్రాన్ని వినియోగిస్తారని డడాక్టర్ అబ్దుల్లా అల్ సనాత్ (మినిస్ట్రీ అధికారప్రతినిథి) చెప్పారు. ఈ కేంద్రంలో ఓ ఎమర్జన్సీ వార్డు అలాగే 14 ఇతర యూనిట్లు వుంటాయి. వ్యాక్సినేషన్ వేగం పెరగడంతో, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







