దోఫార్‌లో టూరిజం అభివృద్ధిపై మినిస్టర్, ఒమన్ గ్రూప్ చర్చలు

- August 20, 2021 , by Maagulf
దోఫార్‌లో టూరిజం అభివృద్ధిపై మినిస్టర్, ఒమన్ గ్రూప్ చర్చలు

మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, దోఫార్ గవర్నరేట్ పరిధిలో టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించారు. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం సలెమ్ అల్ మహ్రౌకి, విలాయత్ ఆఫ్ మిర్బత్‌లో ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి దోఫార్ గవర్నరేటులో టూరిజం అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com