దోఫార్లో టూరిజం అభివృద్ధిపై మినిస్టర్, ఒమన్ గ్రూప్ చర్చలు
- August 20, 2021
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, దోఫార్ గవర్నరేట్ పరిధిలో టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించారు. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం సలెమ్ అల్ మహ్రౌకి, విలాయత్ ఆఫ్ మిర్బత్లో ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి దోఫార్ గవర్నరేటులో టూరిజం అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









