దోఫార్లో టూరిజం అభివృద్ధిపై మినిస్టర్, ఒమన్ గ్రూప్ చర్చలు
- August 20, 2021
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, దోఫార్ గవర్నరేట్ పరిధిలో టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించారు. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం సలెమ్ అల్ మహ్రౌకి, విలాయత్ ఆఫ్ మిర్బత్లో ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి దోఫార్ గవర్నరేటులో టూరిజం అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







