దోఫార్లో టూరిజం అభివృద్ధిపై మినిస్టర్, ఒమన్ గ్రూప్ చర్చలు
- August 20, 2021
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, దోఫార్ గవర్నరేట్ పరిధిలో టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించారు. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం సలెమ్ అల్ మహ్రౌకి, విలాయత్ ఆఫ్ మిర్బత్లో ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి దోఫార్ గవర్నరేటులో టూరిజం అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









