ఆగస్ట్ 20, 27న ఆపరేటింగ్ సమయాల్ని పొడిగించనున్న దుబాయ్ మెట్రో
- August 20, 2021
దుబాయ్: దుబాయ్ మెట్రో, ఆగస్ట్ 20 అలాగే 27 తేదీల్లో ఆపరేటింగ్ సమయాల్ని పెంచనున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణీకులకోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం రెడ్ మరియు గ్రీన్ లైన్స్ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు ఆగస్ట్ 20 మరియు 27 తేదీల్లో పనిచేస్తాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









