ఆగస్ట్ 20, 27న ఆపరేటింగ్ సమయాల్ని పొడిగించనున్న దుబాయ్ మెట్రో
- August 20, 2021
దుబాయ్: దుబాయ్ మెట్రో, ఆగస్ట్ 20 అలాగే 27 తేదీల్లో ఆపరేటింగ్ సమయాల్ని పెంచనున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణీకులకోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం రెడ్ మరియు గ్రీన్ లైన్స్ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు ఆగస్ట్ 20 మరియు 27 తేదీల్లో పనిచేస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







