ఆగస్ట్ 20, 27న ఆపరేటింగ్ సమయాల్ని పొడిగించనున్న దుబాయ్ మెట్రో
- August 20, 2021
దుబాయ్: దుబాయ్ మెట్రో, ఆగస్ట్ 20 అలాగే 27 తేదీల్లో ఆపరేటింగ్ సమయాల్ని పెంచనున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణీకులకోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం రెడ్ మరియు గ్రీన్ లైన్స్ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు ఆగస్ట్ 20 మరియు 27 తేదీల్లో పనిచేస్తాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







