ఖచ్చితమైన నిబంధనల నడుమ స్కూళ్ళకు తిరిగి రానున్న విద్యార్థులు
- August 20, 2021
సౌదీ అరేబియా: ఆగస్ట్ 29 నుంచి ప్రారంభమయ్యే స్కూళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. పూర్తిస్థాయిలో కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ స్కూళ్ళను తెరుస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. 93 శాతం విద్యార్థులు కనీసం ఒక డోసు తీసుకుననారనీ, 37 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 85 కాగా, రెండు డోసులు పూర్తి చేసుకున్నవారి శాతం 59గా వుంది. వ్యాక్సినేషన్ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు ఇంటి వద్దనే వుండి, టీచర్లు మద్రసాటి వేదికపై అప్లోడ్ చేసే పాఠాల్ని చదువుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







