ఖచ్చితమైన నిబంధనల నడుమ స్కూళ్ళకు తిరిగి రానున్న విద్యార్థులు
- August 20, 2021
సౌదీ అరేబియా: ఆగస్ట్ 29 నుంచి ప్రారంభమయ్యే స్కూళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. పూర్తిస్థాయిలో కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ స్కూళ్ళను తెరుస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. 93 శాతం విద్యార్థులు కనీసం ఒక డోసు తీసుకుననారనీ, 37 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 85 కాగా, రెండు డోసులు పూర్తి చేసుకున్నవారి శాతం 59గా వుంది. వ్యాక్సినేషన్ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు ఇంటి వద్దనే వుండి, టీచర్లు మద్రసాటి వేదికపై అప్లోడ్ చేసే పాఠాల్ని చదువుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









