ఖచ్చితమైన నిబంధనల నడుమ స్కూళ్ళకు తిరిగి రానున్న విద్యార్థులు
- August 20, 2021
సౌదీ అరేబియా: ఆగస్ట్ 29 నుంచి ప్రారంభమయ్యే స్కూళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. పూర్తిస్థాయిలో కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ స్కూళ్ళను తెరుస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. 93 శాతం విద్యార్థులు కనీసం ఒక డోసు తీసుకుననారనీ, 37 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 85 కాగా, రెండు డోసులు పూర్తి చేసుకున్నవారి శాతం 59గా వుంది. వ్యాక్సినేషన్ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు ఇంటి వద్దనే వుండి, టీచర్లు మద్రసాటి వేదికపై అప్లోడ్ చేసే పాఠాల్ని చదువుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









