ఆగస్ట్ 20, 27న ఆపరేటింగ్ సమయాల్ని పొడిగించనున్న దుబాయ్ మెట్రో
- August 20, 2021
దుబాయ్: దుబాయ్ మెట్రో, ఆగస్ట్ 20 అలాగే 27 తేదీల్లో ఆపరేటింగ్ సమయాల్ని పెంచనున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణీకులకోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం రెడ్ మరియు గ్రీన్ లైన్స్ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు ఆగస్ట్ 20 మరియు 27 తేదీల్లో పనిచేస్తాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









