ఇండియన్ ఎంబసీ వద్ద సద్భావనా దివస్ నిర్వహణ
- August 21, 2021కువైట్: భారత ఎంబసీ సద్భావనా దివస్ని భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 77వ జయంతి నేపథ్యంలో నిర్వహించడం జరిగింది. రాయబారి శిబి జార్జి, సద్భావనా దవస్ ప్రతిజ్ఞ అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా భారత ప్రజలంతా అద్భుతమైన ప్రగతి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఒకింత ఉద్వేగంగా ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ