ఇండియన్ ఎంబసీ వద్ద సద్భావనా దివస్ నిర్వహణ
- August 21, 2021కువైట్: భారత ఎంబసీ సద్భావనా దివస్ని భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 77వ జయంతి నేపథ్యంలో నిర్వహించడం జరిగింది. రాయబారి శిబి జార్జి, సద్భావనా దవస్ ప్రతిజ్ఞ అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా భారత ప్రజలంతా అద్భుతమైన ప్రగతి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఒకింత ఉద్వేగంగా ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు