ఇండియన్ ఎంబసీ వద్ద సద్భావనా దివస్ నిర్వహణ
- August 21, 2021
కువైట్: భారత ఎంబసీ సద్భావనా దివస్ని భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 77వ జయంతి నేపథ్యంలో నిర్వహించడం జరిగింది. రాయబారి శిబి జార్జి, సద్భావనా దవస్ ప్రతిజ్ఞ అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా భారత ప్రజలంతా అద్భుతమైన ప్రగతి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఒకింత ఉద్వేగంగా ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







