ఇండియన్ ఎంబసీ వద్ద సద్భావనా దివస్ నిర్వహణ

- August 21, 2021 , by Maagulf
ఇండియన్ ఎంబసీ వద్ద సద్భావనా దివస్ నిర్వహణ

కువైట్: భారత ఎంబసీ సద్భావనా దివస్‌ని భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 77వ జయంతి నేపథ్యంలో నిర్వహించడం జరిగింది. రాయబారి శిబి జార్జి, సద్భావనా దవస్ ప్రతిజ్ఞ అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా భారత ప్రజలంతా అద్భుతమైన ప్రగతి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఒకింత ఉద్వేగంగా ఈ కార్యక్రమం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com