యూఎస్, యూకే వీసా ఉన్న భారత విజిటర్లకు దుబాయ్ శుభవార్త
- August 22, 2021
దుబాయ్: యూఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ వీసాలు కలిగి ఉన్న భారత సందర్శకులకు శుభవార్త చెప్పింది దుబాయ్ ప్రభుత్వం. వీరికి 14 రోజుల వీసా ఆన్ అరైవల్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అమెరికా ఇచ్చే విజిటర్ వీసా లేదా గ్రీన్కార్డు ఉన్న భారతీయులు 14 రోజులు దుబాయ్లో బస చేసే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే యూకే, యూరోపియన్ యూనియన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసాలు ఉన్న భారత సందర్శకులకు కూడా ఇదే సౌకర్యం ఉంటుందని దుబాయ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రయాణికులు తప్పనిసరిగా 48 లేదా 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలని తెలిపారు. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్నది ఉండాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









