అబుదాబీ అవార్డులను అందించిన మహమ్మద్ బిన్ జాయెద్
- March 13, 2016
ఆరుగురు ఎక్స్ట్రార్డినరీ ప్రముఖులకు ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలకు గుర్తింపుగా అవార్డులతో ఘనంగా సత్కరించారు క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్, డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. అబుదాబీ అభివృద్ధిలో తమదైన ప్రత్యేకతను చాటుకున్న ఎనిమిది మందికి ఈ అవార్డులను అందించడం జరిగింది. అవార్డుల్ని గెలుచుకున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు మహమ్మద్ బిన్ జాయెద్. 2005లో అబుదాబీ అవార్డ్స్ ప్రారంభించబడ్డాయి. ఇప్పటివరకు 71 మందికి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. అవార్డుల్ని ప్రారంభించినప్పటినుంచి సుమారు 100,000 మంది అవార్డుల కోసం పోటీ పడుతూ వస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







