తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక గీతానికి-4 వంశీ గ్లోబల్ అవార్డ్స్ 2021
- August 23, 2021
హైదరాబాద్: వంశీ గ్లోబల్ అవార్డ్స్ చైర్మన్ కళాబ్రహ్మ శిరోమణి డా.వంశీ రామరాజు వంశీ గ్లోబల్ అవార్డ్స్ ను ప్రకటించారు.తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం మరియు వీధి అరుగు - నార్వే వారు ఆగస్ట్ 28,29 తేదీలలో అంతర్జాలంలో నిర్వహించబోతున్న కార్యక్రమంలో సమర్పించబోతున్న " నాదమంత ప్రాచీనం తెలుగుజాతి చరితం" అనే గీతానికి శుభోదయం గ్రూప్ అధిపతి లయన్. డా.కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్ కి ఉత్తమ నిర్మాతగా, గాయకుడు మనోకు ఉత్తమ గాయకునిగా, మాధవపెద్ది సురేశ్చంద్రకు ఉత్తమ సంగీత దర్శకునిగా, రాంభట్ల నృశింహ శర్మకు ఉత్తమ గీత రచయితగా అవార్డ్స్ ప్రకటించారు.ఈ అవార్డ్స్ ను ఆగస్ట్ 28 తేదీన అంతర్జాలంలో జరుగనున్న తెలుగుభాషా దినోత్సవంలో బహుకరించనున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







