పర్వత శ్రేణుల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన CDAA

- August 23, 2021 , by Maagulf
పర్వత శ్రేణుల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన CDAA

ఒమన్: ఒమన్ లోని అల్ దఖిలియా గవర్నరేట్ పర్వాతాలల్లో చిక్కుకున్న ముగ్గుర్ని అధికారులు రక్షించారు. నియాబత్ బిర్కత్ అల్ మౌజ్‌లోని అల్ ఓవైనా ప్రాంతంలో పర్వతాలలో ముగ్గురు చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందిందని సివిల్ డిఫెన్స్& అంబులెన్స్ అథారిటీ CDAA తెలిపింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ముగ్గుర్ని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించింది. తాము ఆ ముగ్గుర్ని గుర్తించే సమయానికి వారు కనీసం నడిచే స్థితిలో కూడా లేరని వివరించారు. వెంటనే వారికి తగిన సాయం అందించామని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని CDAA తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com