పర్వత శ్రేణుల్లో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన CDAA
- August 23, 2021
ఒమన్: ఒమన్ లోని అల్ దఖిలియా గవర్నరేట్ పర్వాతాలల్లో చిక్కుకున్న ముగ్గుర్ని అధికారులు రక్షించారు. నియాబత్ బిర్కత్ అల్ మౌజ్లోని అల్ ఓవైనా ప్రాంతంలో పర్వతాలలో ముగ్గురు చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందిందని సివిల్ డిఫెన్స్& అంబులెన్స్ అథారిటీ CDAA తెలిపింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ముగ్గుర్ని సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించింది. తాము ఆ ముగ్గుర్ని గుర్తించే సమయానికి వారు కనీసం నడిచే స్థితిలో కూడా లేరని వివరించారు. వెంటనే వారికి తగిన సాయం అందించామని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









