2021 నుంచి జారీ చేసిన వీసాల పొడిగింపు
- August 26, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ, 2021 జనవరిలో జారీ చేసిన వీసాల గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు వీటిని పొడిగిస్తారు. వీటి కోసం అదనపు ఫీజు చెల్లింపు అవసరం వుండదు. కాగా, విదేశాల్లో చిక్కుకుపోయిన రెసిడెంట్స్, ఒమన్ అనుమతించని సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పొందితే, అలాంటివారికి సుల్తానేట్లోకి ప్రవేశం లేదు.రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్ https://www.rop.gov.om/english/ద్వారా వలస వర్క్ పోర్స్, తమ వీసా గడువుని మరికొంత కాలం పాటు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









