2021 నుంచి జారీ చేసిన వీసాల పొడిగింపు
- August 26, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ, 2021 జనవరిలో జారీ చేసిన వీసాల గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు వీటిని పొడిగిస్తారు. వీటి కోసం అదనపు ఫీజు చెల్లింపు అవసరం వుండదు. కాగా, విదేశాల్లో చిక్కుకుపోయిన రెసిడెంట్స్, ఒమన్ అనుమతించని సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పొందితే, అలాంటివారికి సుల్తానేట్లోకి ప్రవేశం లేదు.రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్ https://www.rop.gov.om/english/ద్వారా వలస వర్క్ పోర్స్, తమ వీసా గడువుని మరికొంత కాలం పాటు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









