రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్: ఒక డోసు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి
- August 26, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు, వలసదారుల రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ కోసం కనీసం ఒక డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ తప్పనిసరి చేయడం జరిగింది. ఒమన్లో అనుమతి పొందిన వ్యాక్సిన్లను మాత్రమే వేయించుకోవాలి.కాగా, రెండు డోసుల వ్యాక్సిన్ అక్టోబర్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









