ఫేక్ ఇమెయిల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఐసీఏ హెచ్చరిక
- August 27, 2021
యూఏఈ: వినియోగదారులు ఫేక్ ఇమెయిల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ (ఐసిఎ) సూచించింది. ఇమెయిల్స్ తాలూకు విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలనీ, అనుమానాస్పద లింకుల్ని క్లిక్ చేయకూడదని ఐసిఎ వినియోగదారుల్ని అప్రమత్తం చేసింది. పెద్దయెత్తున స్కామర్స్ ఇమెయిల్స్ ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఐసిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









