ఇరాక్‌లో ప్రాంతీయ సమ్మిట్: ఎమిర్‌తో భేటీ అయిన షేక్ మొహమ్మద్

- August 28, 2021 , by Maagulf
ఇరాక్‌లో ప్రాంతీయ సమ్మిట్: ఎమిర్‌తో భేటీ అయిన షేక్ మొహమ్మద్

దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమౌన్, ఖతార్ స్టేట్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో సమావేశమయ్యారు. ప్రాంతీయ సమ్మిట్ నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఇరాక్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిణామాలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరుపుతారు. ఇరాక్‌లో భద్రత తదితర అంశాల గురించి ఈ సందర్భంగా దుబాయ్ రూలర్ చర్చించారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పరిచే దిశగా ఇరువురు ప్రముఖులూ చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com