ఇరాక్లో ప్రాంతీయ సమ్మిట్: ఎమిర్తో భేటీ అయిన షేక్ మొహమ్మద్
- August 28, 2021
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమౌన్, ఖతార్ స్టేట్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో సమావేశమయ్యారు. ప్రాంతీయ సమ్మిట్ నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఇరాక్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిణామాలపై ఈ సమ్మిట్లో చర్చలు జరుపుతారు. ఇరాక్లో భద్రత తదితర అంశాల గురించి ఈ సందర్భంగా దుబాయ్ రూలర్ చర్చించారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పరిచే దిశగా ఇరువురు ప్రముఖులూ చర్చించారు.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









