పైలట్కి అస్వస్థత: మస్కట్ - ఢాకా విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- August 28, 2021
మస్కట్: బిమాన్ బంగ్లాదేశ్ విమానం మస్కట్ నుంచి ఢాకా వెళుతుండగా, భారతదేశంలోని నాగపూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్ గుండెపోటుకి గురికావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణీకులు వున్నారు. పైలట్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాయ్పూర్ సమీపంలో వుండగా పైలట్ గుండెపోటుకు గురికాగా, నాగపూర్ విమానాశ్రయంతో సంప్రదింపులు జరిపి అత్యవసరంగా ల్యాండ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!







