ఆ ప్రయాణీకులపై క్యాబినెట్ నిర్ణయం సోమవారం
- August 29, 2021
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇన్బౌండ్ ప్రయాణీకుల సంఖ్యను పెంచే విషయమై సోమవారం జరిగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో చర్చ జరగనుంది. కీలక నిర్ణయం కూడా రాబోతోంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అలాగే నేపాల్ తదితర దేశాల నుంచి ప్రయాణీకులకు అనుమతిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ప్రయాణీకుల సంఖ్య పెంపు విషయమై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









