ఆ ప్రయాణీకులపై క్యాబినెట్ నిర్ణయం సోమవారం
- August 29, 2021
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇన్బౌండ్ ప్రయాణీకుల సంఖ్యను పెంచే విషయమై సోమవారం జరిగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో చర్చ జరగనుంది. కీలక నిర్ణయం కూడా రాబోతోంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అలాగే నేపాల్ తదితర దేశాల నుంచి ప్రయాణీకులకు అనుమతిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ప్రయాణీకుల సంఖ్య పెంపు విషయమై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









