ఆ ప్రయాణీకులపై క్యాబినెట్ నిర్ణయం సోమవారం

- August 29, 2021 , by Maagulf
ఆ ప్రయాణీకులపై క్యాబినెట్ నిర్ణయం సోమవారం

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇన్‌బౌండ్ ప్రయాణీకుల సంఖ్యను పెంచే విషయమై సోమవారం జరిగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్‌లో చర్చ జరగనుంది. కీలక నిర్ణయం కూడా రాబోతోంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అలాగే నేపాల్ తదితర దేశాల నుంచి ప్రయాణీకులకు అనుమతిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ప్రయాణీకుల సంఖ్య పెంపు విషయమై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com