ఏపీ కరోనా అప్డేట్
- August 29, 2021
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు.తాజాగా ఏపీలో 24 గంటల్లో 1557 కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది.ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18 మంది మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,825కి చేరింది.ఇకపోతే,గడిచిన 24 గంటల్లో ఏపీలో 1213 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.చిత్తూరులో 255, తూర్పు గోదావరిలో 232, కృష్ణాజిల్లాలో 159, నెల్లూరులో 164, పశ్చిమ గోదావరి జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









