సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్
- August 30, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బూస్టర్ డోస్ పొందాల్సినవారిని గుర్తించి, వారికి మెసేజ్లను పంపించే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్ అందిస్తారు. వృద్ధులు, అవయవ మార్పిడి జరిగినవారు, క్యాన్సర్ బాధితులు, ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్నవారికి ముందుగా బూస్టర్ డోసుల్ని అందించడం జరుగుతుంది. కాగా, 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసు వున్నవారిలో రెండింట మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ తెలిపాయి.
తాజా వార్తలు
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!









