సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్
- August 30, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బూస్టర్ డోస్ పొందాల్సినవారిని గుర్తించి, వారికి మెసేజ్లను పంపించే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్ అందిస్తారు. వృద్ధులు, అవయవ మార్పిడి జరిగినవారు, క్యాన్సర్ బాధితులు, ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్నవారికి ముందుగా బూస్టర్ డోసుల్ని అందించడం జరుగుతుంది. కాగా, 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసు వున్నవారిలో రెండింట మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ తెలిపాయి.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









