సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్
- August 30, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బూస్టర్ డోస్ పొందాల్సినవారిని గుర్తించి, వారికి మెసేజ్లను పంపించే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్ అందిస్తారు. వృద్ధులు, అవయవ మార్పిడి జరిగినవారు, క్యాన్సర్ బాధితులు, ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్నవారికి ముందుగా బూస్టర్ డోసుల్ని అందించడం జరుగుతుంది. కాగా, 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసు వున్నవారిలో రెండింట మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ తెలిపాయి.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









