సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్
- August 30, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బూస్టర్ డోస్ పొందాల్సినవారిని గుర్తించి, వారికి మెసేజ్లను పంపించే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్ అందిస్తారు. వృద్ధులు, అవయవ మార్పిడి జరిగినవారు, క్యాన్సర్ బాధితులు, ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్నవారికి ముందుగా బూస్టర్ డోసుల్ని అందించడం జరుగుతుంది. కాగా, 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసు వున్నవారిలో రెండింట మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ తెలిపాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







