3 పీసీఆర్ టెస్టులకు BD36..అంతర్జాతీయ ప్రయాణికులకు వర్తింపు
- August 31, 2021
బహ్రెయిన్: అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకులు మూడు పిసిఆర్ పరీక్షలకు 36 BD చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పౌర విమానయాన వ్యవహారాల శాఖ ట్రావెల్ ప్రోటోకాల్లను సవరించిన తర్వాత బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో ఈ మర్పులు కనిపించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







