స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేస్తే ఏడాది జైలు, SR5,00,000 ఫైన్
- August 31, 2021
సౌదీ: స్మార్ట్ ఫోన్లను దుర్వినియోగం చేయటం ద్వారా ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించినా, వారి గౌరవానికి హాని కలిగించేలా వ్యవహరించినా ఏడాది జైలు శిక్ష, SR500,000 జరిమానా విధిస్తామని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిన కేసులో జరిమానాలను సమీక్షిస్తున్న సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇలా హెచ్చరించింది. పని ప్రదేశాలలో ఇతరుల గోప్యతకు భంగం కలిగేలా ఫోటోలు తీయటం, వారి గౌరవానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించటం, నైతికతను ఉల్లంఘించడం వంటివి స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం కిందకు వస్తాయి. నిందితుడు బాలనేరస్తుడైతే జువెనైల్ చట్టంలో నిర్దేశించిన జరిమానాల ప్రకారం అతడిని శిక్షించనున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









