భారత షూటర్‌ అవని లేఖర సరికొత్త రికార్డు

- September 03, 2021 , by Maagulf
భారత షూటర్‌ అవని లేఖర సరికొత్త రికార్డు

టోక్యో: భారత షూటర్‌ అవని లేఖర సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా ఘనత సాధించింది. మహిళల 50 మీటర్ల ఎస్‌హెచ్1 ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు మహిళల 10ఎం ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో అవని బంగారు పతకం పొందింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com