క్రౌన్ ప్రిన్స్, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మధ్య కీలక చర్చలు
- September 03, 2021
కువైట్: క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్ జబర్ అల్ సబా మరియు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, గురువారం కీలక చర్చలు జరిగాయి. కువైట్ - అమెరికా మధ్య ఈ ఒప్పందాలు అత్యంత చారిత్రాత్మకమైనవిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరువురు నాయకుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.కువైట్, అమెరికా మధ్య చారిత్రక సంబంధాలపై కమలా హారిస్ కొనియాడారు.కువైట్ పట్ల అమెరికా ఎప్పుడూ స్నేహభావంతోనే వుంటోందని కమలాహారిస్ చెప్పారు. ఆప్ఘనిస్తాన్ నుంచి తమ బలగాల ఉప సంహరణ, అక్కడి పౌరుల తరలింపు వంటి అంశాల్లో కువైట్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు కమలా హారిస్. ఆప్ఘాన్లో జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పించారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









