యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు..
- September 04, 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 23 ఖాళీలకు గాను అసిస్టెంట్ డైరెక్టర్–02, అగ్రికల్చర్ ఇంజనీర్–01, అసిస్టెంట్ జియాలజిస్ట్–20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ డిగ్రీ(బోటనీ/ప్లాంట్ పాథాలజీ)లో ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా కనీసం ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు.
* అగ్రికల్చర్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 33ఏళ్లు మించకూడదు.
* అసిస్టెంట్ జియాలజిస్ట్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 30ఏళ్లు మించకూడదు.
వివరాలు...
* అర్హత, ఆనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 19-09-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://www.upsconline.nic.in/
తాజా వార్తలు
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ







