6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు..
- March 15, 2016
బంగారు వర్తకుల అపోహలపై సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నేడు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. డిపార్ట్మెంట్ అధికారులతో సంబంధం లేకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు. ఏడాదికి రూ. 6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు. రెండు పని దినాల్లో సమాధానం రాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే లెక్క. నగలు తయారు చేసే స్థలాల సందర్శనకు వెళ్లం. నగలు చేసేవారు రిజిస్ట్రేషన్, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారు నిల్వల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాట్ ఆధారంగా వర్తకుల లావాదేవీలపై అంచనా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









