6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు..

- March 15, 2016 , by Maagulf
6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు..

బంగారు వర్తకుల అపోహలపై సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నేడు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ అధికారులతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు. ఏడాదికి రూ. 6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు. రెండు పని దినాల్లో సమాధానం రాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే లెక్క. నగలు తయారు చేసే స్థలాల సందర్శనకు వెళ్లం. నగలు చేసేవారు రిజిస్ట్రేషన్, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారు నిల్వల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాట్ ఆధారంగా వర్తకుల లావాదేవీలపై అంచనా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com