6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు..
- March 15, 2016
బంగారు వర్తకుల అపోహలపై సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నేడు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. డిపార్ట్మెంట్ అధికారులతో సంబంధం లేకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు. ఏడాదికి రూ. 6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు. రెండు పని దినాల్లో సమాధానం రాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే లెక్క. నగలు తయారు చేసే స్థలాల సందర్శనకు వెళ్లం. నగలు చేసేవారు రిజిస్ట్రేషన్, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారు నిల్వల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాట్ ఆధారంగా వర్తకుల లావాదేవీలపై అంచనా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







