రేపు రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అల్పపీడనం
- September 05, 2021బంగాళఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. సోమవారం రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రెండ్రోజుల పాటు ఏపీలో వానలు దంచికొట్టనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు