సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదా
- March 15, 2016
సుదీర్ఘ చర్చల తరువాత నోబెల్ బహుమతి విజేత, సంఘసేవకురాలు మదర్ థెరిసాకు 'సెయింట్' హోదానిచ్చినట్లు క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఇకముందు ఆమెను దైవదూతగా వ్యవహరిస్తారు. విదేశాల్లో పుట్టి యుక్తవయస్సులో భారత్లో అడుగుపెట్టి పేదలు, రోగుల సేవకు జీవితాన్ని అంకితం చేసి అందరి దృష్టిలో అమ్మగా చిరస్థానం సంపాదించుకున్న మదర్ థెరిసాకు 1979లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. కోల్కతా కేంద్రంగా ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థల తరపున విద్య, సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







